బెంగాల్లోనే మరణాల రేటు ఎక్కువ
దేశంలో కరోనా మరణాల రేటు పశ్చిమ బెంగాల్లోనే అత్యధికంగా ఉన్నట్లు రాష్ట్రంలో పర్యటించిన అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందం (ఐఎంసీటీ) వెల్లడించింది. బృందానికి నేతృత్వం........
పశ్చిమ బెంగాల్ సీఎస్కు కేంద్ర బృందం లేఖ
కోల్కతా: దేశంలో కరోనా మరణాల రేటు పశ్చిమ బెంగాల్లోనే అత్యధికంగా ఉన్నట్లు రాష్ట్రంలో పర్యటించిన అంతర్ మంత్రిత్వ కేంద్ర బృందం (ఐఎంసీటీ) వెల్లడించింది. బృందానికి నేతృత్వం వహించిన అపూర్వచంద్ర.. రాష్ట్ర సీఎస్ రాజీవ సిన్హాకి తమ పరిశీలన అంశాలను లేఖ ద్వారా వివరించారు. కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 12.8 శాతంగా ఉందన్నారు. తక్కువ సంఖ్యలో వైరస్ నిర్ధారణ పరీక్షలు, బలహీనమైన పర్యవేక్షణ, ట్రాకింగ్ వ్యవస్థను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని అందులో పేర్కొన్నారు. మెడికల్ బులెటిన్లలో రాష్ట్రం నివేదించిన కేసుల సంఖ్య, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల్లో వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. ఈ కేంద్ర బృందం కోల్కతాలో రెండు రోజులపాటు పర్యటించి.. సోమవారం దిల్లీకి తరలివెళ్లింది. కరోనా కట్టడి చర్యలను పరిశీలించేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ కేంద్ర బృందాలు పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ