స్టైరీన్ లీకేజీపై ఐరాస స్పందన
విశాఖపట్నంలో స్టైరీన్ వాయువు లీకేజీ ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. విష వాయువు పీల్చి మృతిచెందిన వారి కుటుంబాలకు సంస్థ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. స్థానిక ప్రభుత్వం ఘటనపై దర్యాప్తు చేయించాలని సూచించారు.....
ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సూచన
ముంబయి: విశాఖపట్నంలో స్టైరీన్ వాయువు లీకేజీ ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. విష వాయువు పీల్చి మృతిచెందిన వారి కుటుంబాలకు సంస్థ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. స్థానిక ప్రభుత్వం ఘటనపై దర్యాప్తు చేయించాలని సూచించారు.
‘మా జోక్యం ఉంటుందో లేదో తెలియదు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. వాయువు ప్రభావానికి గురైన బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ఘటనలపై పూర్తిగా స్థానిక ప్రభుత్వాలు దర్యాప్తు చేయించాలని భావిస్తున్నాం’ అని ఐరాస అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ అన్నారు.
సంబంధిత ఘటనపై ఐరాస సెక్రటరీ జనరల్ స్పందన ఏంటి? సమితి జోక్యం చేసుకుంటుందా? అని డుజారిక్ను విలేకరులు ప్రశ్నించగా ఆయన ఇలా సమాధానమిచ్చారు. విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్లో విష వాయువు లీకవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్