అమ్మను గెంటేశాడు
మాతృదినోత్సవం వేళ ఓ మాతృమూర్తి కంటతడి పెడుతోంది. నవమాసాలు మోసి కని పెంచిన కొడుకే కాదనడంతో కన్నీటిపర్యంతమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన రంగారెడ్డి, కోటమ్మ దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు ఆడబిడ్డల మధ్య ఒక్కగానొక్క కుమారుడు కావడంతో..
కొత్తగూడెం : మాతృదినోత్సవం వేళ ఓ మాతృమూర్తి కంటతడి పెడుతోంది. నవమాసాలు మోసి కని పెంచిన కొడుకే కాదనడంతో కన్నీటిపర్యంతమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన రంగారెడ్డి, కోటమ్మ దంపతులకు నలుగురు సంతానం. ముగ్గురు ఆడబిడ్డల మధ్య ఒక్కగానొక్క కుమారుడు కావడంతో తల్లి గారాబంగా పెంచింది. కానీ కుమారుడికి పెళ్లి చేశాక ఆ వృద్ధదంపతుల జీవితాలు తలకిందులయ్యాయి. నాటి నుంచి తల్లిదండ్రులను కొడుకు పట్టించుకోలేదు. మూడు నెలల క్రితం రంగారెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో ఆ తల్లి బాధలు రెట్టింపయ్యాయి. ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు కుమారుడు హింసిస్తున్నాడని తల్లి తల్లడిల్లిపోతుంది. శనివారం ఆమెను ఇంటి నుంచి గెంటివేసి తాళం వేయడంతో ఆమె ఇంటి ముందే దీక్ష చేపట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్