విశాఖ గ్యాస్లీక్ బాధితులకు పరిహారం చెల్లింపు
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ఈ మేరకు మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ బాధితులకు చెక్కులు అందించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారికి ఎంపీ విజయసాయిరెడ్డి చెక్కులు అందజేశారు. దుర్ఘటనలో
విశాఖ: విశాఖ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ఈ మేరకు మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి చెక్కులు అందించారు. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మూడు రోజుల క్రితమే ఎనిమిది మంది మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వగా.. మిగిలిన నాలుగు కుటుంబాలకు ఈరోజు అందజేశారు. అలాగే, కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.25 వేలు చొప్పున పరిహారాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో 585 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారంతా డిశ్చార్జ్ అయ్యారన్నారు. కేజీహెచ్ నుంచి 287 మంది డిశ్చార్జ్కు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే 8కుటుంబాలకు పరిహారం అందించామని.. మిగతా నాలుగు కుటుంబాలకు రేపు ఉదయం వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తామన్నారు. పరిశ్రమ గోడను ఆనుకొని ఉన్న గ్రామంలోనూ గణన జరుగుతోందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’