31 వరకు భక్తులకు అనుమతి లేదు: వెల్లంపల్లి
లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఈ నెల 31 వరకు ఆలయాల్లో భక్తులకు అనుమతివ్వడం లేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు గత ఆదేశాలను కొనసాగించాలని
అమరావతి: లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఈ నెల 31 వరకు ఆలయాల్లో భక్తులకు అనుమతివ్వడం లేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు గత ఆదేశాలను కొనసాగించాలని దేవాదాయ శాఖకు మంత్రి ఆదేశాలుజారీ చేశారు. అయితే, అన్ని దేవాలయాల్లో నిత్య పూజలు మాత్రం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆర్జిత సేవల కోసం ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరిపేందుకు భక్తులకు అనుమతిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ మేరకు సేవలు అందించేందుకు అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె