ఆరడుగుల భౌతిక దూరం సరిపోదు
కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న వ్యక్తుల మధ్య ఆరడుగుల భౌతిక దూరం నిబంధనల వల్ల ఒనగూరే ప్రయోజనం తక్కువేనని నికోసియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు.
నికోసియా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
లండన్ : కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రస్తుతం అమలు చేస్తున్న వ్యక్తుల మధ్య ఆరడుగుల భౌతిక దూరం నిబంధనల వల్ల ఒనగూరే ప్రయోజనం తక్కువేనని నికోసియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. కరోనా వ్యాధిగ్రస్థుడు స్వల్ప స్థాయిలో దగ్గినా..అత్యంత తక్కువ స్థాయిలో(గంటకు 4కి.మీ.వేగంతో) చిరుగాలులు వీచినప్పటికీ నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ అయిదు సెకన్లలో 18 అడుగుల వరకు ప్రయాణిస్తుందని తెలిపారు. ఈ కారణంగా తక్కువ ఎత్తుండే వయోజనులు, చిన్నారులకు అధిక ముప్పు పొంచి ఉంటుందని అధ్యయనంలో పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి తీరును అంచనా వేసేందుకు వారు కంప్యూటర్ సిమ్యులేషన్ ప్రక్రియను ఉపయోగించారు. ఎయిర్ కండిషనింగ్ వంటి నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ