కష్టకాలంలో అందొచ్చిన అవకాశం!
గాయపడ్డ తండ్రిని లాక్డౌన్ వేళ సైకిల్ కూర్చోబెట్టుకుని గురుగ్రామ్ నుంచి బిహార్లోని వారి సొంత గ్రామానికి తీసుకెళ్లిన జ్యోతి సాహసం సుపరిచితమే. ఇప్పుడామె పేరు మరోసారి......
దిల్లీ: గాయపడ్డ తండ్రిని లాక్డౌన్ వేళ సైకిల్ కూర్చోబెట్టుకుని గురుగ్రామ్ నుంచి బిహార్లోని వారి సొంత గ్రామానికి తీసుకెళ్లిన జ్యోతి సాహసం సుపరిచితమే. ఇప్పుడామె పేరు మరోసారి తెరపైకి వచ్చింది. సుమారు 1200 కిలోమీటర్ల దూరాన్ని వారం రోజుల్లో చేరుకున్న 15 సంవత్సరాల జ్యోతికి భారత సైక్లింగ్ ఫెడరేషన్ నుంచి పిలుపొచ్చింది. ఆమెను వచ్చేవారం జరుగనున్న సైక్లింగ్ ట్రైల్లో పాల్గొనే అవకాశం ఇచ్చింది.
‘‘ఆమె చేసిన సాహసం అసాధాణం. ఆమెలో సైక్లింగ్ క్రీడాకారులకు కావాల్సిన సత్తువ చాలా ఉంది. అందుకే ఆమెను ఆసియాలోనే పేరుగాంచిన అద్భుతమైన మౌలిక సదుపాయాలున్న జాతీయ సైక్లింగ్ అకాడమీకి ట్రైల్ కోసం ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ అర్హత సాధిస్తే ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉత్తమ సైక్లర్గా మారుస్తాం. ఈ విషయమై ఆమెతో ఉదయమే మాట్లాడం. లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే దిల్లీకి రావాల్సిందిగా జ్యోతిని కోరాం. అందుకు అయ్యే ఖర్చంతా ఫెడరేషనే భరిస్తుంది’’ అని సైక్లింగ్ ఫెడరేషన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ‘‘1200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం సాధారణమైన విషయం కాదు. అందులోనూ తండ్రిని ఎక్కించుకుని ఈ సాహసం చేయడం అద్భుతం. ఆమె అర్హత సాధిస్తే 14-15 ఏళ్ల బాలికల గ్రూపులో ఉంచి శిక్షణ ఇస్తాం. సహజ సిద్ధంగా ఆమెలో ఉన్న నైపుణ్యానికి మరింత సాన పెడితే సైక్లింగ్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు’’ అని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇదీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు