సోమవారమే రంజాన్
దేశంలో ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) పర్వదినాన్ని సోమవారం జరుపుకోవాలని దిల్లీ జామామసీదు షాహీ ఇమామ్ అహ్మద్ షా బుకారీ, హైదరాబాద్లోని
దిల్లీ, చార్మినార్-న్యూస్టుడే: దేశంలో ఈద్-ఉల్-ఫితర్(రంజాన్) పర్వదినాన్ని సోమవారం జరుపుకోవాలని దిల్లీ జామామసీదు షాహీ ఇమామ్ అహ్మద్ షా బుకారీ, హైదరాబాద్లోని రూహియత్ ఇలాల్ కమిటీ అధ్యక్షుడు అజీముద్దీన్ ప్రకటించారు. శనివారం దిల్లీతో పాటు దేశంలో మరే ప్రాంతంలోనూ నెలవంక కనిపించలేదని, ఆదివారం రాత్రి రంజాన్ మాసం పూర్తి కావడంతో కనిపిస్తుందన్నారు. లాక్డౌన్ కొనసాగుతున్నందున ఇళ్లలోనే ఈద్ ప్రార్థనలు చేసుకోవాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!