సోమవారమే రంజాన్‌

దేశంలో ఈద్‌-ఉల్‌-ఫితర్‌(రంజాన్‌) పర్వదినాన్ని సోమవారం జరుపుకోవాలని దిల్లీ జామామసీదు షాహీ ఇమామ్‌ అహ్మద్‌ షా బుకారీ, హైదరాబాద్‌లోని

Updated : 24 May 2020 08:57 IST

దిల్లీ, చార్మినార్‌-న్యూస్‌టుడే: దేశంలో ఈద్‌-ఉల్‌-ఫితర్‌(రంజాన్‌) పర్వదినాన్ని సోమవారం జరుపుకోవాలని దిల్లీ జామామసీదు షాహీ ఇమామ్‌ అహ్మద్‌ షా బుకారీ, హైదరాబాద్‌లోని రూహియత్‌ ఇలాల్‌ కమిటీ అధ్యక్షుడు అజీముద్దీన్‌ ప్రకటించారు. శనివారం దిల్లీతో పాటు దేశంలో మరే ప్రాంతంలోనూ నెలవంక కనిపించలేదని, ఆదివారం రాత్రి రంజాన్‌ మాసం పూర్తి కావడంతో కనిపిస్తుందన్నారు. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ఇళ్లలోనే ఈద్‌ ప్రార్థనలు చేసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని