7 రోజుల్లోనే లక్ష మంది తరలింపు: ద.మ.రైల్వే
శ్రామిక్ రైళ్లలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికిపైగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు దక్షిణమధ్య రైల్వే (ద.మ.రైల్వే) వెల్లడించింది. మే 1 నుంచి 23 వరకు 2,41,768 మందిని స్వస్థలాలకు పంపినట్లు పేర్కొంది. ఈ మేరకు ద.మ.రైల్వే
హైదరాబాద్: శ్రామిక్ రైళ్లలో ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మందికిపైగా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు దక్షిణమధ్య రైల్వే (ద.మ.రైల్వే) వెల్లడించింది. మే 1 నుంచి 23 వరకు 2,41,768 మందిని స్వస్థలాలకు పంపినట్లు పేర్కొంది. ఈ మేరకు ద.మ.రైల్వే ప్రకటన విడుదల చేసింది. ద.మ.రైల్లే జోన్ పరిధిలో 16 రోజుల్లో మొదటి లక్ష మందిని చేరవేర్చినట్లు వెల్లడించింది. తర్వాత లక్ష మంది ప్రయాణికులను కేవలం 7 రోజుల్లోనే తరలించినట్లు తెలిపింది. జోన్ పరిధిలో తెలంగాణ నుంచి 1.50 లక్షలు, ఏపీ నుంచి 65 వేలకు పైగా ప్రయాణికులు శ్రామిక్ రైళ్ల ద్వారా వారి స్వస్థలాలకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టి వరకు జోన్ పరిధిలో 196 శ్రామిక్ రైళ్లను నడపగా.. శనివారం ఒక్కరోజు కేవలం 12 గంటల వ్యవధిలో 43 రైళ్లను నడిపినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఇదీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!