శ్రీశైలం దేవస్థానంలో మరో అవినీతి
శ్రీశైల దేవస్థానంలో మరో అవినీతి వెలుగు చూసింది. ఆలయ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టికెట్ల విక్రయాల్లో గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు రూ.1.40 కోట్లను బ్యాంకుల తరఫున పనిచేసే పొరుగు సేవల సిబ్బంది ఈ అవినీతికి పాల్పడినట్లు దేవస్థానం ఈవో కేఎస్ రామారావు పేర్కొన్నారు.
రూ.1.40కోట్లు స్వాహా
మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం.. విచారణకు ఆదేశం
శ్రీశైలం ఆలయం (కర్నూలు): శ్రీశైల దేవస్థానంలో మరో అవినీతి వెలుగు చూసింది. ఆలయ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టికెట్ల విక్రయాల్లో గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు రూ.1.40 కోట్లను బ్యాంకుల తరఫున పనిచేసే పొరుగు సేవల సిబ్బంది ఈ అవినీతికి పాల్పడినట్లు దేవస్థానం ఈవో కేఎస్ రామారావు పేర్కొన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత జనవరి నెలలోనూ ఇలాంటి ఘటనే శ్రీశైలంలో వెలుగు చూసింది. విరాళ కేంద్రంలో పనిచేసే ముగ్గురు ఒప్పంద ఉద్యోగులు రూ.80 లక్షలను స్వాహా చేశారు.
నగదు రికవరీ చేయండి: మంత్రి
శ్రీశైలం దేవస్థానంలో ఆర్థిక అవకతవకలపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై కర్నూలు ఎస్పీతో మాట్లాడారు. తక్షణమే నగదు రికవరీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారిని నియమించి దర్యాప్తు చేపట్టాలన్నారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని దేవాదాయ శాఖ కమిషనర్కకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే నగదు రికవరీకి చర్యలు చేపట్టాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!