మర్కూక్ పంప్హౌస్ను ప్రారంభించిన కేసీఆర్, చినజీయర్ స్వామి
గోదావరి జలాలను అరకిలోమీటరు ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలను తడపాలన్న కల సాకారమయ్యింది. వేద పండితుల మత్రోచ్ఛారణల మధ్య సుదర్శన
గజ్వేల్: గోదావరి జలాలను అరకిలోమీటరు ఎత్తుకు తీసుకెళ్లి లక్షలాది ఎకరాలను తడపాలన్న కల సాకారమైంది. వేద పండితుల మత్రోచ్ఛరణల మధ్య సుదర్శన యాగం నిర్వహించిన అనంతరం త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ మర్కూక్ పంప్హౌస్ను ప్రారంభించారు. పంప్ హౌస్ స్విచ్చాన్ చేసిన వెంటనే గోదావరి జలాలు కొండపోచమ్మ సాగర్లోకి చేరుకున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
viveka Murder case: వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్ నిరాకరణ
-
Politics News
Chandrababu: వైకాపాలో మొత్తం జోకర్లే ఉన్నారు: చంద్రబాబు
-
India News
Pratik Doshi: నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ ఎవరో తెలుసా?
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Bloody Daddy Review: రివ్యూ: బ్లడీ డాడీ.. షాహిద్ కపూర్ సినిమా ఎలా ఉందంటే?
-
Politics News
Bandi sanjay: అందుకే ఈనెల 15న ఖమ్మంలో అమిత్షా సభ: బండి సంజయ్