ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన:టీఎస్‌పీఎస్సీ

లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో వాయిదా పడిన తెలుగు భాషా పండిట్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘిక శాస్త్రం పోస్టులకు ఆన్‌లైన్‌లో ధ్రవపత్రాల పరీశీలన చేపట్టనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ నెల 4 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన

Published : 02 Jun 2020 18:55 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో వాయిదా పడిన తెలుగు భాషా పండిట్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ సాంఘిక శాస్త్రం పోస్టులకు ఆన్‌లైన్‌లో ధ్రవపత్రాల పరీశీలన చేపట్టనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ నెల 4 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని