ఏపీ ప్రైవేట్ వైద్య కళాశాలలకు సర్క్యులర్ జారీ
పీజీ మెడికల్ కౌన్సెలింగ్లో సీట్లు వచ్చిన వారిని కళాశాలల్లో చేర్చుకోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. విద్యార్థులను కళాశాలల్లో ఎందుకు....
విజయవాడ: పీజీ మెడికల్ కౌన్సెలింగ్లో సీట్లు వచ్చిన వారిని కళాశాలల్లో చేర్చుకోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. విద్యార్థులను కళాశాలల్లో ఎందుకు చేర్చుకోవడంలేదో ఈనెల 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలని వర్శిటీ అధికారులు సర్క్యులర్లో పేర్కొన్నారు. లేకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని ప్రైవేట్ కళాశాలలకు తెలిపారు.
ఈ ఏడాది జరిగిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్లో 14 మెడికల్ కళాశాలల్లో 618 మంది విద్యార్థులకు కన్వీనర్ కోటాలో వర్సిటీ సీట్లను కేటాయించింది. అయితే ప్రభుత్వం ఈ ఏడాది ఫీజులు తగ్గించిందనే కారణంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పీజీ ప్రవేశాలను నిలిపివేశారు. ఈ నెల 4 వ తేదీతో కళాశాలల్లో చేరేందుకు గడువు ముగుస్తుందని విద్యార్థులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో 10వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ వర్శిటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన