గ్యాస్ లీకేజీపై హై పవర్ కమిటీ భేటీ
ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విశాఖలో రెండో రోజు హైపవర్ కమిటీ భేటీ కొనసాగింది. ఇవాళ హైపవర్ కమిటీ ముందు ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. గ్యాస్ లీకేజీ ప్రమాదం..
విశాఖ: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై విశాఖలో రెండో రోజు హై పవర్ కమిటీ భేటీ కొనసాగింది. ఇవాళ కమిటీ ముందు ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగిన తీరును పరిశ్రమ ప్రతినిధులు కమిటీకి వివరించారు. పరిశ్రమ భద్రతా ప్రమాణాలను సైతం కమిటీకి ప్రతినిధులు వివరించారు.
అంతకుముందు జీవీఎంసీ సమావేశ మందిరంలో గ్యాస్ ప్రభావిత ప్రాంతాల ప్రజలు, వివిధ పార్టీల నేతలతో హై పవర్ కమిటీ వేర్వేరుగా భేటీ అయింది. ఎల్జీ దుర్ఘటన ప్రభావిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన 21 మంది గ్రామస్థులు సమావేశంలో పాల్గొన్నారు. తమ సమస్యలు ఎవరూ పట్టించుకోలేదని, కమిటీ వద్ద అయినా గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ దుర్ఘటనలో మృతి చెందిన కనకరాజు భార్య సమావేశంలో పాల్గొనేందుకు రాగా.. అనుమతిలేదని పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె జీవీఎంసీ గేటు వద్దే సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటీన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు