తిరుమలలో ముగిసిన ప్రయోగాత్మక దర్శనాలు

శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల ప్రయోగాత్మక దర్శనాలు నేటితో పూర్తయ్యాయి. మూడు రోజుల్లో 21,500 మంది..

Published : 10 Jun 2020 23:26 IST

తిరుమల: శ్రీవారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల ప్రయోగాత్మక దర్శనాలు నేటితో పూర్తయ్యాయి. మూడు రోజుల్లో 21,500 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. దాదాపు 31 వేల మందికి అన్న ప్రసాద వితరణ చేసినట్లు చెప్పారు. రెండు రోజులకు గాను రూ.47 లక్షల హుండీ ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు వివరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని