ఎక్కువ పనులు గుర్తించాలి: సోమేశ్కుమార్
ఉపాధి హామీ పనుల కింద నీటిపారుదల కాల్వలు, ఫీడర్ ఛానళ్ల నిర్మాణం, పూడికతీత పనులు ముమ్మరంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంతో
హైదరాబాద్: ఉపాధి హామీ పనుల కింద నీటిపారుదల కాల్వలు, ఫీడర్ ఛానళ్ల నిర్మాణం, పూడికతీత పనులు ముమ్మరంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానించగలిగే పనులపై అధికారులతో సీఎస్ సమీక్షించారు. నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖ పనులు అనుసంధానించే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఉపాధి హామీని వేగవంతం చేయడంతో పాటు కూలీలకు విధిగా పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నందున వచ్చే నెల రోజులపాటు కూలీలకు పనులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సకాలంలో డబ్బు చేతికి అందితే కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. నీటిపారుదల రంగానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. అందుకు అనుగుణంగా ఎక్కడ ఎలాంటి జాప్యం లేకుండా పనులు నిర్వహించాలని అధికారులకు సీఎస్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు చిన్ననీటి వనరులు, చెక్డ్యాంల కింద పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. రైతులు, గ్రామీణులకు ప్రయోజనం కలిగేలా వీలైనన్ని ఎక్కువ పనులను గుర్తించి చేపట్టాలని సీఎస్ తెలిపారు. క్షేత్రస్థాయిలో చేపట్టే పనులపై త్వరలోనే ఇంజినీర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించడంతోపాటు శిక్షణ కల్పిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM