సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్
ఆర్థిక సాయంతో పాటు గ్రూప్-1ఉద్యోగానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను కేసీఆర్ స్వయంగా అందజేస్తారు...
కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పరామర్శ
హైదరాబాద్: భారత-చైనా సరిహద్దుల్లో వీరమరణం చెందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సూర్యపేటకు వస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని జగదీష్రెడ్డి దంపతులు పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ప్రకటించిన ఆర్థిక సాయంతో పాటు గ్రూప్-1ఉద్యోగానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను కేసీఆర్ స్వయంగా సంతోష్బాబు కుటుంబ సభ్యులకు అందజేస్తారని మంత్రి తెలిపారు.
‘‘సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం తరపున సంపూర్ణ మద్దతు ఉంటుంది. భవిష్యత్తులో కుటుంబ అవసరాల రీత్యా రూ.ఐదు కోట్ల నగదు, ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంటి స్థలం సూర్యాపేటలోనా లేదా హైదరాబాద్లోనా అన్నది కుటుంబ సభ్యుల ఇష్టం’’
- జగదీష్ రెడ్డి, మంత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్