అనుమానాస్పద స్థితిలో జవాన్‌ మృతి

బోనియార్‌ క్యాంప్‌లో తెలంగాణకు చెందిన జవాన్‌ ఒకరు అనుమానాస్ఫద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మరణించిన జవాన్‌ స్వస్థలం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లిగా గుర్తించారు.

Published : 07 Jul 2020 03:58 IST

 

జమ్ముకశ్మీర్‌: బోనియార్‌ క్యాంప్‌లో తెలంగాణకు చెందిన జవాన్‌ ఒకరు అనుమానాస్ఫద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మరణించిన జవాన్‌ స్వస్థలం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లిగా గుర్తించారు. ఇవాళ సాయంత్రం జవాన్‌ శ్రీనివాస్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని