వైఎస్ఆర్ సేవలను మరువలేం: ఉత్తమ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ...
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేరెన్నికగన్న నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ఆయన అమలు చేసిన పథకాలను ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పాలకులందరూ పాటిస్తున్నారని కొనియాడారు. వైఎస్ఆర్ 71వ జయంతి వేడుకలను పంజాగుట్టలో ఘనంగా
నిర్వహించారు. పంజాగుట్ట సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహానికి ఉత్తమ్కుమార్రెడ్డితోపాటు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్రరావు, పొన్నాల లక్ష్మయ్య, అంజన్కుమార్ యాదవ్, వంశీచందర్రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.వీరితోపాటు ఏపీ మంత్రి అనికుల్కుమార్ యాదవ్, ఫిరోజ్ఖాన్ కూడా
ఉన్నారు. ఈ సందర్భంగా వారంతా వైఎస్ఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. రైతులకు ,యువతకు, విద్యార్థులకు, మహిళలకు దివంగత నేత వైఎస్ఆర్ ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం శాయశక్తులా కృషి చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో