ఫలక్‌నుమా స్టాపుల కుదింపు

కొవిడ్‌ ప్రభావంతో రైల్వేశాఖ కొన్ని రైళ్ల స్టాపేజీల్ని కుదించింది. సికింద్రాబాద్‌-హావ్‌డా-సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (నెం.02703, 02704)కు ఒడిశాలోని బలుగాం, బ్రహ్మపూర్‌ స్టేషన్లలో స్టాపేజీని గురువారం నుంచి తొలగించింది. సీఎస్‌టీ

Published : 10 Jul 2020 07:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ ప్రభావంతో రైల్వేశాఖ కొన్ని రైళ్ల స్టాపేజీల్ని కుదించింది. సికింద్రాబాద్‌-హావ్‌డా-సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (నెం.02703, 02704)కు ఒడిశాలోని బలుగాం, బ్రహ్మపూర్‌ స్టేషన్లలో స్టాపేజీని గురువారం నుంచి తొలగించింది. సీఎస్‌టీ ముంబయి-భువనేశ్వర్‌-సీఎస్‌టీ ముంబయి మధ్య నడిచే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌(నెం.01019, 01020)కు బ్రహ్మపూర్‌, ఛత్రపూర్‌, బలుగాం స్టేషన్లలో స్టాపేజీలను తొలగించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని