15న ఏపీ మంత్రివర్గం భేటీ

ఈ నెల 15న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం బ్లాక్‌లో మంత్రివర్గం భేటీ కానుంది. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. చర్చించే అంశాల ప్రతిపాదనలను

Published : 10 Jul 2020 15:38 IST

అమరావతి : ఈ నెల 15న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం బ్లాక్‌లో మంత్రివర్గం భేటీ కానుంది. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. చర్చించే అంశాల ప్రతిపాదనలను సిద్ధం చేయాలని విభాగాధిపతులకు సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 13న సాయంత్రం 5లోపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని