నోరూరించే మాస్కు పరోటా!

తమిళనాడులోని మదురైలో కరోనా విజృంభిస్తున్నవేళ స్థానిక హోటల్‌ టెంపుల్‌ సిటీకి చెందిన వంట నిపుణుడు కె.ఎల్‌.కుమార్‌ వినూత్నంగా ఆలోచించారు. మాస్కుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకుగాను ఇలా వాటి రూపంలో పరోటాలను వడ్డించారు.

Published : 11 Jul 2020 09:36 IST

తమిళనాడులోని మదురైలో కరోనా విజృంభిస్తున్నవేళ స్థానిక హోటల్‌ టెంపుల్‌ సిటీకి చెందిన వంట నిపుణుడు కె.ఎల్‌.కుమార్‌ వినూత్నంగా ఆలోచించారు. మాస్కుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకుగాను ఇలా వాటి రూపంలో పరోటాలను వడ్డించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని