పోలీసులు ప్రజల మెప్పు పొందారు: హోంమంత్రి
పోలీసు శాఖలో కరోనా పరిస్థితిపై తెలంగాణ హోం శాఖమంత్రి మహమ్మద్ అలీ సమీక్ష నిర్వహించారు. వైరస్ బారినపడిన పోలీసుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
హైదరాబాద్: పోలీసు శాఖలో కరోనా పరిస్థితిపై తెలంగాణ హోం శాఖమంత్రి మహమ్మద్ అలీ సమీక్ష నిర్వహించారు. వైరస్ బారినపడిన పోలీసుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు సిబ్బందికి మనోధైర్యం కలిగేలా అధికారులు ప్రోత్సహించాలని హోం మంత్రి సూచించారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో పోలీసులు చేస్తున్న కృషిని మహమ్మద్ అలీ అభినందించారు. కరోనా వ్యాప్తి నివారణలో పోలీసులు ముందువరుసలో ఉండి ప్రజల మెప్పు పొందారని హోం మంత్రి ప్రశంసించారు. కరోనాకు భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తాను కూడా వైరస్ బారినపడి కోలుకున్నానని మహమ్మద్ అలీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ