‘పాన్ మసాలా’కోసం ఆరాటం, కొవిడ్ రోగి పరారి..!
ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి వెంటాడుతున్నా.. తమ జిహ్వ చాపల్యాన్ని మానుకోలేకపోతున్నారు కొందరు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ‘పాన్మసాలా’ కోసం ఏకంగా ఆసుపత్రి నుంచే తప్పించుకున్నాడు. పాన్షాప్కు వెళ్లి అటునుంచి అటే తన స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఘటన ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది.
ఆగ్రా: ఓవైపు కరోనా వైరస్ మహమ్మారి వెంటాడుతున్నా.. తమ జిహ్వ చాపల్యాన్ని మానుకోలేకపోతున్నారు కొందరు. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ‘పాన్మసాలా’ కోసం ఏకంగా ఆసుపత్రి నుంచే తప్పించుకున్నాడు. పాన్షాప్కు వెళ్లి అటునుంచి అటే తన స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఘటన ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది.
ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో అధికారులు అతన్ని స్థానిక ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. అనంతరం కొవిడ్ రోగులకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అయితే, ఆ వ్యక్తికి పాన్ మసాలా తినడం అలవాటు ఉండడంతో ఆసుపత్రి ప్రాంగణంలో వెతికాడు. ఎక్కడా దొరక్కపోవడంతో ఆసుపత్రి నుంచి తప్పించుకొని కొంతదూరంలో ఉన్న పాన్షాపుకు వెళ్లాడు. పాన్ తిన్న తర్వత మరికొన్ని పాన్లను పార్శిల్ తీసుకొని జేబులో వేసుకున్నాడు. అనంతరం అక్కడ నుంచి తన స్నేహితుడి ఇంటికి చేరుకున్నాడు. ఈ సమయంలోనే ఆసుపత్రి సిబ్బంది అతనికోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. చివరకు ఆ రోగి అతని స్నేహితుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు తిరిగి అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆ స్నేహితుడి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అయితే, ఆ వ్యక్తికి వైరస్ సోకిందనే విషయం ఆ కుటుంబ సభ్యులకు తెలియదని అధికారులు వెల్లడించారు.
కేవలం పాన్మసాలా కోసమే ఆ వ్యక్తి బయటకు వెళ్లాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతని కదలికపై గట్టి నిఘా పెట్టామని, అతని మానసిక పరిస్థితిపై కూడా దృష్టి సారించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MLC Kavitha: ఆప్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన
భారాస ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) ప్రకటన విడుదల చేసింది. -
AP News: ‘ప్రజాగళం’ భద్రతా వైఫల్యంపై సీఈవోకి ఎన్డీయే నేతల ఫిర్యాదు
‘ప్రజాగళం’ సభలో భద్రతా వైఫల్యంపై ఏపీ ఎన్నికల అధికారి ఎం.కె.మీనాకు తెదేపా-జనసేన-భాజపా కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. -
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
Hyderabad News: చల్లబడిన వాతావరణం.. హైదరాబాద్లో వర్షం!
వేసవితాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలకు వరుణుడు ఉపశమనం కల్పించాడు. -
Tamilisai: రాజీనామాపై స్పందించిన తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) స్పందించారు. -
TS News: హోమ్ ఓటింగ్కు ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి: వికాస్రాజ్
లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్ రాజ్ తెలిపారు. -
Jobs Alert: 5 నోటిఫికేషన్లు.. 25,000+ ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అలర్ట్. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Appsc: గ్రూప్-1 మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అప్పీల్
2018 నాటి ఏపీ గ్రూప్-1 నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేశాయి. -
MLC Kavitha: ‘నన్ను అక్రమంగా అరెస్టు చేశారు’.. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
అమెరికాలోని మిత్రులకు జీ5 గ్లోబల్ను రిఫర్ చేయండి.. రివార్డులు గెలుచుకోండి!(ADVT)
-
SSC Exams: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. -
టాప్ 10 న్యూస్ @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
AP News: ఈ నంబరు కాదు... ఆ నంబరు! వాలంటీర్ల మరో ఎత్తుగడ
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొందరు వాలంటీర్లు కొత్త ఎత్తుగడ వేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ‘వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించకూడదు. ఎన్నికల ప్రక్రియకు వారిని దూరంగా ఉంచాలి. -
చుక్చుక్ బండి.. చర్లపల్లి సిద్ధమవుతోందండి
నగరానికి మణిహారంగా భావిస్తున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. నిజాముల కాలం నుంచి ఆ మూడు స్టేషన్లేనా అనుకున్న నగరవాసులకు నాలుగోది చర్లపల్లి రైల్వే టర్మినల్ అందుబాటులోకి రానుంది. -
ఎన్నికల వేళ.. సైబర్ వల
లోక్సభ ఎన్నికల వేళ సర్కారు పథకాల బూచి చూపిస్తూ సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
MNP: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కొత్త రూల్.. జులై 1 నుంచి అమల్లోకి
-
Chennai Super Kings: అన్నాడీఎంకేకు 80% విరాళాలు.. సీఎస్కే యాజమాన్యం నుంచే
-
RS Praveen Kumar: భారాసలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
-
MLC Kavitha: ఆప్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ కవిత అక్రమాలు.. ఈడీ ప్రకటన
-
Viral Video: సర్కస్లో స్టంట్.. పట్టుతప్పి 12 అడుగుల ఎత్తు నుంచి జారిపడిన యువతి
-
Mangli: నేను క్షేమంగానే ఉన్నా.. రూమర్స్ నమ్మకండి: సింగర్ మంగ్లీ