TS News: రాంకీ సంస్థలో ఐటీ సోదాలు

రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది.

Updated : 06 Jul 2021 11:34 IST

హైదరాబాద్: రాంకీ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న రాంకీ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రాంకీ సంస్థ అనుబంధ కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఐటీ అధికారులు 15 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని