Indira Park: పెళ్లికాని జంటలకు నిషేధం.. బోర్డు తొలగింపు
పెళ్లికాని జంటలకు ప్రవేశం లేదని ఇందిరాపార్కులో ఇటీవల ఒక బోర్డు వెలిసింది. దీనిపై అభ్యంతరాలు రావడంతో గురువారం తొలగించారు. ఈ పార్కుకు ఉదయం, సాయంత్రం నడక కోసం వందల
కవాడిగూడ, న్యూస్టుడే: పెళ్లికాని జంటలకు ప్రవేశం లేదని ఇందిరాపార్కులో ఇటీవల ఒక బోర్డు వెలిసింది. దీనిపై అభ్యంతరాలు రావడంతో గురువారం తొలగించారు. ఈ పార్కుకు ఉదయం, సాయంత్రం నడక కోసం వందల మంది వస్తుంటారు. మధ్యాహ్న సమయంలో పెళ్లికాని యువతీ యువకులు వస్తుంటారు. రాత్రి చీకటి మాటున వ్యభిచారులు తిష్ఠవేస్తున్నారని, సెక్యురిటీగార్డులే వారికి కాపలా కాస్తుంటారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇందిరాపార్కు ఇన్ఛార్జి సత్యతేజ పెళ్లికాని జంటలకు నిషేధం అని బోర్డు పెట్టించారు. రెండు రోజుల అనంతరం ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆ బోర్డు తీయించారు. బోర్డు ఎందుకు పెట్టించారు? అనే వివరణకు అధికారుల నుంచి సమాధానం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు