CM KCR: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సీఎం కేసీఆర్‌ పరామర్శ

మాతృమూర్తిని కోల్పోయిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరామర్శించారు.

Updated : 07 Nov 2021 15:32 IST

మహబూబ్‌నగర్‌: మాతృమూర్తిని కోల్పోయిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ వెళ్లిన ఆయన.. శ్రీనివాస్‌గౌడ్‌ తల్లి శాంతమ్మ దశ దినకర్మలో పాల్గొన్నారు. అంతకుముందు శాంతమ్మ సమాధి వద్ద సీఎం నివాళులర్పించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని