Road Accident: ఏడు కార్లను ఢీకొట్టిన ఆర్మీ వాహనం
రాజీవ్ రహదారిపై రక్షణ శాఖకు చెందిన వాహనం ఏడు కార్లను ఢీకొట్టిన ఘటన శామీర్పేట ఠాణా
శామీర్పేట, న్యూస్టుడే: రాజీవ్ రహదారిపై రక్షణ శాఖకు చెందిన వాహనం ఏడు కార్లను ఢీకొట్టిన ఘటన శామీర్పేట ఠాణా పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా తూంకుంట పుర పరిధి రాజీవ్ రహదారి అలంక్రిత రిసార్టు సమీపంలో నగరం వైపు నుంచి వస్తున్న ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు రోడ్డుపై ప్రయాణిస్తున్న ఏడు కార్లను ఢీకొట్టింది. మూడు వాహనాలు బాగా దెబ్బతిన్నాయి. మరో నాలుగు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అరగంట పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!