Samatha Murthy: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి ఆర్టీసీ బస్‌సర్వీసులు

శంషాబాద్‌ మండలం, ముచ్చింతల్‌ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని

Updated : 27 Mar 2022 07:32 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: శంషాబాద్‌ మండలం, ముచ్చింతల్‌ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రారంభించిన ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డీఎం రాములు శనివారం ప్రకటనలో కోరారు. అప్జల్‌గంజ్‌-ఆరాంఘర్‌ మీదుగా స్ఫూర్తి కేంద్రం వరకు రోజు ఉదయం 7.20 గంటలకు ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. ముచ్చింతల్‌ నుంచి రాత్రి 8.05 గంటలకు చివరి బస్సు అఫ్జల్‌గంజ్‌కు ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని