పోలవరం ప్రాజెక్టు స్పీల్ వేలోకి వరద నీరు
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరగడంతో దాని ప్రభావం స్పిల్ ఛానెల్పై పడింది. స్పిల్ ఛానెల్ ఎడమ..
పోలవరం: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరగడంతో దాని ప్రభావం స్పిల్ ఛానెల్పై పడింది. స్పిల్ ఛానెల్ ఎడమ గట్టుకు గండిపడి నీరు లోపలికి చేరుతోంది.
ప్రాజెక్టులో స్పిల్ వే పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. స్పిల్ వే చుట్టూ ఉన్న గట్టును మరింత పటిష్ఠం చేశారు. వరద మరింత పెరిగినప్పటికీ స్పిల్ వే పనులకు ఆటంకం కలగకుండా ఇంజినీర్లు, గుత్తేదారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం స్పిల్వే పై గడ్డర్ల అమరిక పనులు మాత్రమే జరుగుతున్నాయి. పోలవరం మండలంలోని కొత్తూరు కడెమ్మ వంతెనపైకి వరదనీరు చేరింది. దీంతో మండలంలోని 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం పెరిగింది. ఇవాళ ఉదయం భద్రాచలం వద్ద నీటిమట్టం 32.7 అడుగులకు చేరిందని అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు