పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై  సౌందరరాజన్‌  శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు

Updated : 16 Jan 2022 06:05 IST

తిరుచానూరు: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌  శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అర్చక స్వాములు ఆశీర్వాద మండపంలో అమ్మవారి ఆశ్వీరచనాలు అందజేసి, ప్రసాదం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని