TSPSC: పేపర్ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో తాజా నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలంటూ సీఎస్ శాంతికుమారి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్రెడ్డి, డీజీపీ అంజనీకుమార్కు గవర్నర్ లేఖలు రాశారు. లీకేజీ అంశంలో సిట్ దర్యాప్తు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పరీక్షలు రాసిన టీఎస్పీఎస్సీ సిబ్బంది వివరాలు, పరీక్ష రాసిన రెగ్యులర్, ఔట్సోర్సింగ్ సిబ్బంది వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగుల ఫలితాలతో సహా అన్ని వివరాలు నివేదికలో పొందుపరచాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
CSK vs GT: వర్షం కారణంగా నా పదేళ్ల కుమారుడికి ధోనీని చూపించలేకపోయా!
-
General News
Koppula Eshwar: హజ్ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు.. జూన్ 5 నుంచి చార్టర్డ్ విమానాలు: మంత్రి కొప్పుల
-
World News
Voting: ఆ గ్రామం ఘనత.. 30 సెకన్లలో ఓటింగ్ పూర్తి
-
Crime News
Road Accident: ఘోరం.. కారును ఢీకొన్న బస్సు.. ఒకే కుటుంబంలో 10 మంది మృతి
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Movies News
Priyanka Chopra: ప్రియాంక కారణంగా షూట్ వాయిదా.. 20 ఏళ్ల తర్వాత వెల్లడించిన బీటౌన్ నిర్మాత