Bhadradri: భద్రాద్రిలో రామయ్య పట్టాభిషేకం.. గవర్నర్‌ తమిళిసై ప్రత్యేక పూజలు

భద్రాద్రిలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణమండపంలో రాములోరి

Updated : 11 Apr 2022 11:47 IST

భద్రాచలం: భద్రాద్రిలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల మధ్య కల్యాణమండపంలో రాములోరి పట్టాభిషేక ఘట్టాన్ని అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరయ్యారు.  తొలుత ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి తమిళిసై పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని