Tamilisai: బాసర ట్రిపుల్ ఐటీలోని సమస్యలు పరిష్కరించదగ్గవే: గవర్నర్ తమిళిసై
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో చాలా సమస్యలున్నాయని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
బాసర: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో చాలా సమస్యలున్నాయని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో గత కొంతకాలంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ అక్కడికి వెళ్లారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న తర్వాత వారితో మాట్లాడి ట్రిపుల్ ఐటీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడారు.
విద్యార్థులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని.. సమస్యలన్నీ పరిష్కరించదగినవేనని గవర్నర్ చెప్పారు. వసతిగృహంలో మెస్ నిర్వహణ సరిగా లేదన్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా అధ్యాపకులు లేరని.. 2017 నుంచి వారికి ల్యాప్టాప్లు అందివ్వడం లేదని చెప్పారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం నిజామాబాద్లోని తెలంగాణ విశ్వవిద్యాలయం సందర్శనకు తమిళిసై వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ అరెస్టుపై.. విపక్ష కూటమి నిరసన వాయిదా
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలీకాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!