Andhra News: గ్రూప్‌-4 జూనియర్‌ అసిస్టెంట్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదల

రెవెన్యూ శాఖలో గ్రూప్‌- 4 ఉద్యోగాలైన జూనియర్‌ అసిస్టెంట్‌ నియామకాల కోసం జులై 31న నిర్వహించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

Updated : 12 Oct 2022 21:52 IST

అమరావతి: రెవెన్యూ శాఖలో గ్రూప్‌- 4 ఉద్యోగాలైన జూనియర్‌ అసిస్టెంట్‌ నియామకాల కోసం జులై 31న నిర్వహించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్స్‌ పరీక్షకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. స్క్రీనింగ్‌ పరీక్షకు 2,11,341 మంది హాజరుకాగా..  11,574 మంది అభ్యర్థులు మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. మెయిన్స్‌ పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.

పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని