Headsets: హెడ్ఫోన్లు అతిగా వాడుతున్నారా? కలిగే నష్టాల గురించి తెలుసుకోండి!
ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటోంది. దీనికి తగ్గట్టు హెడ్ ఫోన్స్ తప్పనిసరి అయ్యాయి. చుట్టూ ఎంతమంది ఉన్నా ఫోన్ల ప్రపంచంలోనే అందరూ జీవిస్తున్నారు. సినిమా చూడటం, పాటలు వినడం, ఫోన్ మాట్లాడడం ఇలా పనేదైనా చెవిలో హెడ్ ఫోన్స్ ఉండాల్సిందే!
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటోంది. దీనికి తగ్గట్టు హెడ్ ఫోన్స్ తప్పనిసరి అయ్యాయి. చుట్టూ ఎంతమంది ఉన్నా ఫోన్ల ప్రపంచంలోనే అందరూ జీవిస్తున్నారు. సినిమా చూడటం, పాటలు వినడం, ఫోన్ మాట్లాడడం ఇలా పనేదైనా చెవిలో హెడ్ ఫోన్స్ ఉండాల్సిందే! కానీ దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ఇన్ఫెక్షన్..
ఇయర్ ఫోన్స్ ఉపయోగించడం వల్ల చెవి లోపలికి గాలి వెళ్లేందుకు వీలుండదు. ఎక్కువసేపు వీటిని వాడటం వల్ల బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
తలతిరగడం..
ఎక్కువ సేపు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉండటం వల్ల శబ్ధాలు దగ్గరగా వింటారు. దీనివల్ల తల తిరుగుతుంది. చెవిలో గులిమి సహజంగానే చెవిలో గులిమి బయటకు వచ్చేస్తుంది. కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఈ ప్రక్రియ జరగకుండా అడ్డంకి ఏర్పడుతుంది. దీంతో గులిమి చెవిలోనే ఉండిపోతుంది. తద్వారా చెవినొప్పి, దురద వస్తుంది.
వినికిడి కోల్పోయే ప్రమాదం ఉంది..
ఎక్కువ సౌండ్ పెట్టుకుని వినడంతో చెవిపోటు వస్తుంది. ఇదే విధంగా తరచూ చేస్తుంటే పాక్షికంగా లేదా పూర్తిగా వినికిడి కోల్పోయో ప్రమాదం ఉంది.
ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
❃ సాధ్యమైనంత మేరకు ఇయర్ ఫోన్స్ వాడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
❃ ఒకవేళ ఇయర్ ఫోన్స్ వాడటం తప్పనిసరి అయినట్లయితే ప్రతి అర్ధగంటకోసారి విరామం తీసుకోవాలి. దీంతో చెవిలోకి గాలి ప్రసరణ చక్కగా జరుగుతుంది.
❃ 70 నుంచి 80 డెసిబుల్స్ శబ్ధం వరకు మాత్రమే వినేలా జాగ్రత్త తీసుకోవాలి.
❃ నాణ్యమైన హెడ్ ఫోన్స్ వాడటం ఉత్తమం.
❃ చెవిలో నొప్పి, దురద, వినికిడి సమస్య వంటి ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యుని సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు