Bajra: చిట్టి రాగులతో ఆరోగ్యానికి గట్టి మేలు..! ఎలాగో తెలుసా...?
రాగులు.. పాత తరంలో పండించి ఆహారంగా తీసుకునే ఈ ధాన్యం ఇపుడు ఖరీదైపోయింది. కానీ అవి చేసే మేలు అంతా ఇంతా కాదు.
ఇంటర్నెట్ డెస్క్: పైకి చూడటానికి ఆవాలు లాగే చిన్నగా ఉంటాయి. పాత తరంలో పండించి ఆహారంగా తీసుకునే ఆ ధాన్యం ఇప్పుడు ఖరీదైపోయింది.. కానీ, అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరానికి పోషక శక్తి మాత్రమే కాదు.. ఎముకలకు పుష్ఠిని అందిస్తాయి. కాళ్ల నొప్పులే కాదు.. అందం, మానసిక ప్రశాంతతకు సహకారం అందిస్తాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అవే చిట్టి రాగులు. వీటికి రాయలసీమలో ప్రత్యేకతే ఉంది. అక్కడ రాగి సంగటి ఇష్టంగా తింటారు. దీన్ని జావగా, ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని నిఫుణులు చెబుతున్నారు.
- మధుమేహం ఉన్న వారికి ఎంతో మంచి ఆహారం. ఇందులో కాల్షియం, మినరల్స్, ప్రోటీన్లు, పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది.
- రాగి సంగటి, రొట్టెలు, జావను వారంలో మూడు రోజులు తింటే శరీరానికి ఎంతో మంచిది.
- రాగిని రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు. వేసవిలో చలువ చేస్తుంది. మిగిలిన కాలాల్లో ఉష్ణోగ్రతను పెంచుతుంది.
- రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
- ఆందోళన, మానసిక ఒత్తిడి, మైగ్రెయిన్ తలనొప్పి దరికి చేరవు.
- విటమిన్ బీ3 ఉండటంతో చర్మం ముడతలు పడకుండా చూస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ), కెమిస్ట్ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. -
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..