Children Health: చిన్న పిల్లల్లో వినికిడి సమస్యలా!
చిన్న పిల్లలు ఎటువంటి శబ్దానికైనా స్సందిస్తారు. ఏదైనా చిన్న వయసులో ఉన్నపుడు వారికి గ్రహించే శక్తి అధికంగా ఉంటుందట!
ఇంటర్నెట్ డెస్క్: చిన్న పిల్లలు ఎటువంటి శబ్దానికైనా స్పందిస్తారు. ఏదైనా చిన్న వయసులో ఉన్నపుడు వారికి గ్రహించే శక్తి అధికంగా ఉంటుందట! అయితే కొంతమంది పిల్లల్లో మాత్రం ఎటువంటి స్పందనా ఉండదు. పిల్లల్లో వినికిడి లోపం ఉంటే అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే వాళ్లు వినికిడితో పాటు మాట్లాడటం కూడా కష్టతరంగా మారి మూగ, చెవిటి వారిగా మారిపోయే ప్రమాదం ఉంది.
ఎలా గుర్తించాలి
ఇంట్లో ఏదైనా కిందపడినా, పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినా తల తిప్పి చూడక పోవటం. వారికి అసలు ఏమైందో తెలియకపోవడం వంటి వాటి ద్వారా తెలుసుకోవచ్చు. కొంతమంది పుట్టుకతో వినికిడి లోపంతో పుడతారు. న్యూయొనోటల్ హియరింగ్ స్ర్కీనింగ్ టెస్ట్ చేయడం ద్వారా వినికిడి లోపం ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలకు చెవుడు తల్లి గర్భంలో ఉన్నపుడు ఆమె వాడిన మందుల వల్ల రావచ్చు. అతి తక్కువగా బరువు ఉన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
సాధారణంగా పిల్లలు మూడు నెలల వయసులో శబ్దం వింటే కాళ్లు చేతులు కదిలిస్తారు. ఆరు నెలల వయసు వచ్చేసరికి శబ్దం వచ్చిన వైపు తిరుగుతారు. ఏడు ఎనిమిది నెలలు వచ్చేసరికి శబ్దం ఎటునుంచి వస్తుందనేది గుర్తిస్తారు. యేడాదిన్నర వయసు ఉన్న పిల్లలు మనం అడిగే ప్రశ్నలను విని వాటికి సమాధానాలు చెబుతారు. ఇలా స్పందించకపోతే తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించాలి. పిల్లలు చిన్న వయసులో ఉన్నపుడు ఈ సమస్య ఉందా లేదా అనేది గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. సమస్య గుర్తించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను ఉపయోగించుకోవాలి. తద్వారా పిల్లలు భవిష్యత్తులో వినికిడి, మాట్లాడటం కోల్పోకుండా ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్