Parthasarathy: ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు
పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే పార్థసారథికి గుండెపోటు వచ్చింది. యాంజియోగ్రామ్ చేసిన వైద్యులు ఆయనకు స్టెంట్ వేశారు.
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను విజయవాడలోని టాప్స్టార్స్ ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చినట్లు నిర్ధరించారు. యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని టాప్స్టార్స్ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Supreme Court: సుప్రీం కోర్టులో అరుదైన ఘట్టం.. దివ్యాంగ న్యాయవాది కోసం సైన్ లాంగ్వేజ్ నిపుణుడు
-
TATA Sons IPO: అదే జరిగితే.. భారత్లో అతిపెద్ద ఐపీఓ టాటా గ్రూప్ నుంచే!
-
WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
-
Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
-
800 Movie: విజయ్ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలు
-
Hyderabad: గణేశ్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..!