కిటలాడుతున్న ప్రయాణ ప్రాంగణాలు
సంక్రాంతి పండగకు ప్రయాణికులు సొంతూళ్లకు పయనమవుతున్నారు.దీంతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి.
విజయవాడ: సంక్రాంతి పండగకు ప్రయాణికులు సొంతూళ్లకు పయనమవుతున్నారు.దీంతో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ బస్టాండ్, రైల్వేస్టేషన్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు ఏపీఎస్ ఆర్టీసీ 3,607 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ సర్వీసులు ఈ నెల 13 వరకు నడవనున్నాయి. పండగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ, విశాఖ సహా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు కూడా నడుస్తున్నాయి. ఈ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించారు.
ఇదీ చదవండి..
అందరి సహకారంతో ఎన్నికలు:ఏపీ ఎస్ఈసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!