Raj Bhavan: తెలంగాణ రాజ్భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
తెలంగాణ రాజ్భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారం, అటవీ సంరక్షణ నియమాలు-2022 ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో చలో రాజ్భవన్కు పిలుపునిచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ రాజ్భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల సమస్యల పరిష్కారం, అటవీ సంరక్షణ నియమాలు-2022 ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో చలో రాజ్భవన్కు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా తెలంగాణలో సంయుక్త కిసాన్ మోర్చా, ఆదివాసి అటవీ హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీలు ఇవాళ చలో రాజ్భవన్కు పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాజ్భవన్ వద్ద భారీగా మోహరించారు. ఖైరతాబాద్ కూడలి నుంచి రాజ్భవన్ వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sridevi: ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర
-
Crime News
Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం
-
Sports News
IND vs AUS: లంచ్ బ్రేక్.. అర్ధశతకం దిశగా లబుషేన్.. ఆసీస్ స్కోరు 76/2 (32)
-
World News
Biden: జిన్పింగ్కు పరిమితులు తెలుసు..: బైడెన్
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!
-
Movies News
Prakash Raj: ‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్రాజ్ తీవ్ర వ్యాఖ్యలు