సింహాచలంలో భారీగా స్తంభించిన ట్రాఫిక్
ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కార్తీక మాసం, శనివారం సందర్భంగా విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
అడివివరం(విశాఖ): ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం దేవస్థానం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కార్తీక మాసం, శనివారం సందర్భంగా విశాఖ నగరంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. భక్తుల రాకతో పాతగోశాల కూడలి నుంచి పాత అడివివరం కూడలి వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్వామివారి దర్శనం టోకెన్ల కోసం దేవస్థానం కొండ దిగువన కౌంటర్ ఏర్పాటు చేయడంతోనే ట్రాఫిక్ సమస్య తలెత్తినట్లు స్థానికులు భావిస్తున్నారు. గోపాలపట్నం ట్రాఫిక్ పోలీసులు, దేవస్థానం సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సుమారు మూడు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?