AP news: పోలవరంపై కీలక చర్చ
పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర అధికారుల చర్చలు ముగిశాయి. ప్రాజెక్టులో కొన్ని విభాగాల ఖర్చు పరిమితిపై కీలకంగా
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో రాష్ట్ర అధికారుల చర్చలు ముగిశాయి. ప్రాజెక్టులో కొన్ని విభాగాల ఖర్చు పరిమితిపై కీలకంగా చర్చించినట్లు సమాచారం. కేంద్రం విధిస్తున్న పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు కోరారు. సాంకేతిక సలహా కమిటీ సవరించిన అంచనాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్-2ను ఆమోదిస్తే పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. వివిధ అంశాలపై చర్చించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. కేవలం అభిప్రాయాల మార్పిడే జరిగిందని రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, నీటిపారుదలశాఖ కార్యదర్శి, ఈఎన్సీ, ప్రాజెక్టు సీఈ హాజరవ్వగా.. కేంద్రం నుంచి జలశక్తిశాఖ సలహాదారు, సీడబ్ల్యూసీ ఛైర్మన్, పీపీఏ సీఈవో హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు