ఒకే వేదికపై మొహర్రం, వినాయక పూజలు
కర్ణాటక రాష్ట్రం హుబ్లీ జిల్లా బిద్నాళ్ గ్రామంలో హిందువులు, ముస్లింలు ఒకడుగు ముందుకు వేసి ఒకేచోట చేరి పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారు.
హుబ్లీ: ఆలయాలు, మసీదులు పక్కపక్కనే ఉండటం చూసే ఉంటాం. కానీ కర్ణాటక రాష్ట్రం హుబ్లీ జిల్లా బిద్నాళ్ గ్రామంలో హిందువులు, ముస్లింలు ఒకడుగు ముందుకు వేసి ఒకేచోట చేరి పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారు. వినాయక చవితి, మొహర్రం సందర్భంగా గణేషుడు, పీర్లను ఒకే మండపంలో నెలకొల్పారు. మండపానికి వచ్చే హిందువులు వినాయకుడితో పాటు పక్కనే ఉన్న పీర్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముస్లింలు సైతం ప్రార్థనల అనంతరం గణేషుడికి పూజలు చేసి హారతి పడుతున్నారు. గ్రామంలో అన్ని పండుగలు కలిపి నిర్వహించుకునే బిద్నాళ్ వాసులు తమ పూర్వీకులు నెలకొల్పిన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ