వారు ఆలయాల సృష్టికర్తలు
అయోధ్యలో సర్వాంగ సుందరంగా.. పలు విశిష్టలతో కూడిన రామమందిర నిర్మాణం సాగనుంది. కాగా ఈ ఆలయ నమూనాను..
15 తరాలుగా ఆలయాల నమూనాలు రూపొందిస్తున్న సోమ్పుర కుటుంబం
ఇంటర్నెట్ డెస్క్: అయోధ్యలో సర్వాంగ సుందరంగా.. పలు విశిష్టలతో కూడిన రామమందిర నిర్మాణం సాగనుంది. కాగా ఈ ఆలయ నమూనాను రూపొందించింది ప్రముఖ ఆర్కిటెక్ట్ సోమ్పుర. ఆ కుటుంబానిది తరతరాలకు వన్నె తరగని చరిత్ర. 1983లోనే ఆలయ ఆకృతులకు ఒక రూపం ఇచ్చారు. ప్రఖ్యాత సోమ్నాథ్ ఆలయ నమూనాను కూడా సోమ్పుర కుటుంబమే రూపొందించడం విశేషం. అయోధ్య రామాలయ నిర్మాణ బాధ్యతలు కూడా వారికే అప్పగించారు. అయోధ్యలో తలపెట్టిన రామమందిరం నమూనా ఇచ్చింది ఇదే కుటుంబానికి చెందిన 77 ఏళ్ల చంద్రకాంత్ సోమ్పుర.
నాడు సోమ్నాథ్ అక్షర్ధామ్.. నేడు అయోధ్య రామమందిరం.. దేశంలోని ఇలాంటి ఎన్నో పుణ్యక్షేత్రాల ఆకృతులు సోమ్పుర కుటుంబీకులే రూపొందించారు. ఇలాంటి నిర్మాణాల్లో 15 తరాలుగా ఈ కుటుంబీకుల అద్భుత నైపుణ్యం కనిపిస్తుంది. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన సోమ్పుర కుటుంబీకులు దేశవిదేశాల్లో ఇప్పటివరకు 131 ఆలయాలకు నమూనాలు ఇచ్చారు. వీటిల్లో లండన్లోని స్వామి నారాయణ్ ఆలయం కూడా ఒకటి. అమెరికాలోనూ కొన్ని ఆలయాలకు ఆకృతులు రూపొందించారు.
రామమందిరానికి ఆకృతిని ఇచ్చి సోమ్పుర కుటుంబం తమ జన్మను సార్థకం చేసుకున్నట్లుగానే అయోధ్య రాముడికి వస్త్రాలు తయారు చేసి ఒక్కసారిగా భగవత్ పహాడి సోదరులు అందరిదృష్టినీ ఆకర్షించారు. అతిపెద్ద ఆలయానికి సంబంధించిన వస్త్రాలను తయారు చేసే పనిని అంతచిన్న దుకాణానికి అప్పగించడం విశేషమే. మరిన్ని విశేషాల కోసం కింది వీడియోను చూడండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా