Health News: మనిషిని కుప్పకూల్చే వడదెబ్బ
చెట్టంత మనిషిని కూడా భానుడి ఉష్ణం కుప్పకూల్చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థను దెబ్బతీస్తుంది.
ఇంటర్నెట్డెస్క్ : చెట్టంత మనిషిని కూడా భానుడి ఉష్ణం కుప్పకూల్చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఎండాకాలం వచ్చిందంటే చిన్నాపెద్దా తేడా లేకుండా వడదెబ్బ బారిన పడిపోతారు. శరీరంలోని నీటిని పీల్చేసి శక్తీహీనులుగా మార్చే వడదెబ్బ నుంచి ఎలా రక్షణ పొందాలో తెలుసుకుందాం.
* తీవ్రమైన ఎండలు, వడగాలులతో సహజంగానే మన ఒంట్లోని బలం బయటకు పోతుంది.
* తీక్షణమైన ఉష్ణోగ్రత కారణంగా కఫం ప్రకోపిస్తుంది. ఫలితంగా జఠరాగ్ని మందగిస్తుంది.
* ఎవరికైనా వడదెబ్బ తగిలినపుడు ఆ వ్యక్తిని చల్లని వాతావరణంలోకి తీసుకెళ్లాలి.
* ఒంటిపై దుస్తులను వదులుగా చేసి గాలి బాగా ఆడేలా చూడాలి.
* నీరు, ద్రవాహారాలను బాగా అందించాలి.
* ద్రవ ఆహారాలను ఒక్కొక్కటిగా కాకుండా మిశ్రమంగా ఇస్తే బాగుంటుంది.
* కొబ్బరినీరు, చెరుకు రసాలు, పెరుగు, మజ్జిగ, పళ్లరసాలు వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తాయి.
* వేసవిలో విరివిగా లభించే మామిడి పూత వడదెబ్బకు చక్కని ఔషధం. మామిడి పూలు ఒక కిలో, మామిడికాయలు ఉడికించి తీసిన గుజ్జు ఒక కిలో, చక్కెర 2 కిలోలు తీసుకొని అన్నింటిని కలిపి సన్నటి మంటపై ఉడికించాలి.
* ఈ మిశ్రమం పాకంగా మారే సమయంలో మిరియాల పొడి 10 గ్రాములు, సైంధవ లవణం 10 గ్రాములు పాకం దించే సమయంలో పోయాలి.
* శుభ్రమైన గాజు సీసాలో భద్రపరచాలి. కుండలోని చల్లని నీరు గ్లాసు తీసుకొని అందులో రెండు చెంచాల పానకం పోసుకొని తాగాలి.
* ప్రతి రోజు ఈ పానకం తాగడంతో ఉష్ణతాపం, కళ్లమంట కూడా తగ్గిపోతుంది. ఆకలి లేకపోవడం, నోరు ఎండిపోవడానికి కూడా చక్కని పరిష్కారం చూపుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం