Vizag: హిందుస్థాన్ షిప్ యార్డుకు మరో భారీ కాంట్రాక్టు
హిందుస్థాన్ షిప్ యార్డ్కి రూ.934 కోట్లతో భారీ కాంట్రాక్టు లభించింది. ఈ మేరకు జరిగిన ఒప్పందంపై సంతకాలు చేశారు.
విశాఖపట్నం: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (Hindustan Shipyard)కి మరో భారీ కాంట్రాక్టు దక్కింది. నౌకాదళానికి చెందిన జలాంతర్గామి రీఫిట్ కాంట్రాక్టును రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్ఎస్ఎల్ (HSL)కి అప్పగించింది. ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంతో ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో మరో కీలక అడుగు పడినట్టయింది. నౌకాదళంలో ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మూడో సబ్ మెరైన్ సింధుకీర్తి. దీనిని సాధారణ రీఫిట్ను చేసేందుకు రూ.934 కోట్ల రూపాయిల విలువైన ఆర్ధర్ను షిప్ యార్డ్కి అప్పగించారు.
రీఫిట్ ద్వారా ప్రత్యామ్నాయ మరమ్మతుల వ్యవస్థ అభివృద్ధి అవుతుంది. నిర్దేశిత కాలం పని చేసిన తర్వాత రీఫిట్ చేయడం ద్వారా వాటి పని సామర్థ్యం తగ్గకుండా, మరింత సమర్థంగా వ్యవస్థలన్నీ మెరుగ్గా నిరంతరాయంగా పనిచేసేందుకు వీలవుతుంది. ఇందులో దాదాపు 20కి పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల సేవలను హెచ్ఎస్ఎల్ వినియోగించుకోనుంది. మీడియం రీఫిట్ లైఫ్ సర్టిఫికేషన్ను హెచ్ఎస్ఎల్ అందించనుంది. వెయ్యి రోజుల పని దినాలను ఉపాధి కల్పనను ఈ ప్రాజెక్టు సమయంలో చిన్న మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమలకు దక్కనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 30 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా