పండగవేళ టోల్ ప్లాజాలకు భారీగా ఆదాయం
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణలోని టోల్ ప్లాజాలు కాసులతో గలగలలాడాయి. ఎనిమిది రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని జాతీయ రహదారుల పరిధిలోని టోల్ ప్లాజాల్లో రూ.29.85 కోట్లు టోల్ ఫీజు వసూలైంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే రూ.5.47 కోట్లు అదనంగా టోల్ ఫీజు వసూలైనట్లు జాతీయ రహదారుల సంస్థ
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణలోని టోల్ ప్లాజాలు కాసులతో గలగలలాడాయి. ఎనిమిది రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని జాతీయ రహదారుల పరిధిలోని టోల్ ప్లాజాలకు రూ.29.85 కోట్ల ఆదాయం లభించింది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే రూ.5.47 కోట్లు అదనంగా టోల్ ఫీజు వసూలైనట్లు జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు తెలిపారు. ఎన్హెచ్ఏఐ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని వివిధ టోల్ ప్లాజాల వద్ద 81.59శాతం మంది వాహనదారులు ఫాస్టాగ్ ద్వారా, 18.22శాతం మంది నగదు రూపంలో, 0.19శాతం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపినట్లు తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు ప్రధాన రహదారి మినహా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లే ఇతర జాతీయ రహదారుల్లో పండగ సందర్భంగా వారం రోజుల వ్యవధిలో 20,55,800 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఒక్క హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్ మార్గంలోనే 12,38,942 వాహనాలు రాకపోకలు సాగించినట్లు ఎన్హెచ్ఏఐ అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి..
వాట్సాప్.. ఆ పాలసీ వెనక్కి తీసుకో: కేంద్రం
ఇంగ్లాండ్ సిరీస్కు భారత జట్టు ఎంపిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా