భవిష్యత్తుపై భరోసా కల్పించాం: జైశంకర్
దేశంలో కరోనా తొలిదశలో భారత్ సిద్ధంగా లేనప్పటికీ త్వరితగతిన అప్రమత్తమై ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కలిగించామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో కరోనా తొలిదశలో భారత్ సిద్ధంగా లేనప్పటికీ త్వరితగతిన అప్రమత్తమై ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కలిగించామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆన్లైన్లో డక్కన్ డైలాగ్ అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొన్ని నెలల క్రితం పీపీఈ కిట్లు, టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు దేశంలో తగినంతగా ఉత్పత్తి కాకపోయినా ప్రస్తుతం డిమాండ్ కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయగలిగే స్థితిలో ఉన్నామని జైశంకర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూసేందుకు సహాయపడతామని ఐరాసకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ