International telugu festival: భీమవరంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు
వచ్చే ఏడాది జనవరి 6,7,8 తేదీల్లో అంతర్జాతీయ తెలుగు సంబరాలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరగనున్నాయి. ఈ వేడుకలను వెస్ట్ బెర్రీ విద్యాలయ ప్రాంగణంలో .....
భీమవరం: వచ్చే ఏడాది జనవరి 6,7,8 తేదీల్లో అంతర్జాతీయ తెలుగు సంబరాలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరగనున్నాయి. ఈ వేడుకలను వెస్ట్ బెర్రీ విద్యాలయ ప్రాంగణంలో ఆంధ్ర సారస్వత పరిషత్-భీమవరం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి రాయప్రోలు భగవాన్ వెల్లడించారు. తెలుగు సాహితీవేత్తలు, కళాకారులు, తెలుగు భాషా వికాస సంస్థల సమన్వయంతో తెలుగు భాషా వికాసానికి కృషి, తెలుగు భాషలోని వివిధ సాహితీ ప్రక్రియలపై లబ్ద ప్రతిష్టులతో చర్చలు జరుగుతాయని భగవాన్ తెలిపారు. దేశ విదేశాలనుంచి వివిధ తెలుగు సంస్థల ప్రతినిధులు ఈ సంబరాలలో పాల్గొంటారని చెప్పారు.
కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ సంబరాలను నిర్వహిస్తామన్నారు. ఈ సంబరాలకు గౌరవాధ్యక్షులుగా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజులు వ్యవహరిస్తారని తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సంస్థ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గురు సహస్రావధాని డా.కడిమిళ్ల వరప్రసాద్, రెడ్డప్ప ధవెజి, మహేష్ వర్మ, కంతేటి వెంకట్రాజు, పొన్నపల్లి శ్రీరామరావు, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, ఆరేటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM